జేసీ – మాధవీలత వివాదం.. మరింత ముదురుతుందా? రాజకీయ దుమారం!!
నటి, భాజపా నేత మాధవీలత తాజా వివాదంలో చిక్కుకున్నారు. మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు మేరకు, తాడిపత్రి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించారని పోలీసులు మాధవీలతపై కేసు నమోదు చేశారు. ఈ వివాదానికి డిసెంబర్ 31న జేసీ నిర్వహించిన ఓ కార్యక్రమమే…