భారత్-పాక్ మ్యాచ్లో ఊర్వశీకి ఆశ్చర్యకరమైన గిఫ్ట్.. ఇండియా గెలుపు – డబుల్ సెలబ్రేషన్
భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కేవలం క్రికెట్ అభిమానులకే కాదు, సినీ ప్రపంచానికి కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నారా లోకేష్, దర్శకుడు సుకుమార్ కూడా హాజరయ్యారు. అయితే, మ్యాచ్…